న్యాయవాదుల హత్యపై హైకోర్ట్ కీలక ఆదేశాలు 

హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు (49), నాగమణి (45) దంపతులను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన

Read more

TSలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మూడ్రోజులుగా తెలంగాణలో వందలోపే కరోనా కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయ్. అయితే గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 163

Read more

చైనాతో భారత్ యుద్ధం తృటిలో తప్పింది

ఒకానొక దశలో చైనాతో యుద్ధం అంచుల వరకు భారత్‌ వెళ్లిందని ఉత్తర ఆర్మీ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ వైకే జోషీ తెలిపారు. అయితే, యుద్ధానికి దారితీయకుండా భారత్‌

Read more

కొత్త బార్లకు డ్రా.. లైన్ క్లియర్ !

మందు బాబులని ఎన్నికల సంఘం కూడా నిరాశపరచలేదు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 159 బార్లకు లైన్‌ క్లియరైంది. ఇందుకు ఎన్నికల సంఘం అనుమతులు ఇచ్చింది. కొత్త బార్లకు

Read more

ఆఖరి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన

ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆఖరి రెండు టెస్టులకు బీసీసీ భారత జట్టుని ప్రకటించింది. జట్టులో పెద్దగా మార్పులేమీ చేయలేదు.

Read more

ఫ్లాష్ : టెస్టు క్రికెట్’కు రిటైర్మెంట్ ప్రకటించిన డుప్లెసిస్

దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ అభిమానులకి సడెన్ షాక్ ఇచ్చారు. టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు డుప్లెసిస్ తన ఇన్ స్టా గ్రాములో పోస్ట్ పెట్టాడు. 69 టెస్ట్ మ్యాచ్ లు

Read more

#RCBకి ఓకే చెప్పిన మ్యాక్స్ వెల్ 

ఐపీఎల్-14 కోసం మరో రెండ్రోజుల్లో వేలం జరగనుంది. అయితే పంజాబ్ జట్టు వదులుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు మాక్స్ వెల్ ని తీసుకొనేందుకు చెన్నై, బెంగళూరు జట్లు రెడీ అవుతున్నాయనే

Read more

రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం

ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. 482 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 164 పరుగులకే కుప్పకూలింది. దీంతో..

Read more

134 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. టీమిండియాకు 195 పరుగుల ఆధిక్యం !

చెపాక్ వేదికగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 134 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 195 పరుగుల ఆధిక్యం

Read more