టీ20 సిరీస్ ఆసీస్ కైవసం

బెంగళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది.

Read more