రెండో టెస్ట్’కు ప్రేక్షకులు.. ఈ నిబంధనలు పాటించాల్సిందే !

కరోనాతో గత యేడాది భారత్ లో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. స్వదేశంలో జరగాల్సిన ఐపీఎల్-13ని విదేశాలకు తరలించారు. దుబాయ్ లో నిర్వహించారు. అక్కడా ప్రేక్షకులని అనుమతించలేదు. ఇక ఇంగ్లాండ్‌ సిరీసుతోనే క్రికెట్‌ ఆరంభమైంది.

Read more