అమరావతి ఉద్యమం @400 డేస్

ఏపీ రాజధాని ‘అమరావతి ఉద్యమం’ 400ల రోజులకి చేరింది. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేశారు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు. ఇందుకోసం వేల ఎకరాలు సేకరించారు. వాటిలో

Read more

తిరుపతి కోసమే అమరావతి పాట ?

క్రమశిక్షణ గల పార్టీగా బీజేపీకి గుర్తింపు ఉంది. కానీ ఇటీవల భాజాపాలో క్రమశిక్షణ లోపించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ భాజాపాలో. ఏపీ రాజధాని విషయంలో భాజాపా అధిష్టానం మాట ఒకటి

Read more

రాజధాని మార్పునకు పవన్ ఓకే చెప్పేసి వచ్చారా ?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ కి వెళ్లారు. గ్రేటర్ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో పవన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more

వచ్చే నెల 21 నుంచి రాజధాని అంశాల విచారణ

ఏపీ హైకోర్టులో సీఆర్డీఏ, రాజధాని వికేంద్రీకరణ పిటిషన్లపై ఈరోజు విచారణ జరిగింది. రైతులు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు మొత్తం 70 పిటిషన్లు దాఖలు చేశారు.

Read more

ఏపీ రాజధాని తరలింపుకు బ్రేక్.. !

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని తరలింపుని వాయిదా వేసింది. శుక్రవారం ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి. ఇప్పట్లో రాజధాని తరలింపు ఉండని చెప్పారు. కరోనా విజృంభిస్తున్న

Read more

అమరావతిపై చేతులెత్తేసిన కేంద్రం

ఏపీ మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్న వారిని కేంద్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఏపీకి మూడు రాజధానులని ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి

Read more

బ్రేకింగ్ : అమరావతిలో మీడియాపై దాడి

ఏపీలో రాజధాని రైతులు రెచ్చిపోయారు. ఏకంగా మీడియాపై దాడి చేశారు. కొద్దిసేపటి క్రితమే అమరావతిలో కేబినేట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో ఏపీ రాజధానిపై స్పష్టమైన

Read more

రైతుల రాజధాని పోరు.. నేతల హౌస్ అరెస్టులు ! 

ఏపీకి మూడు రాజధానుల వ్యవహారం రేపటి (డిసెంబర్ 27)తో తేలిపోనుంది. రేపు ఏపీ కేబినేట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే ఏపీకి మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోనున్నారు.

Read more

రాజధానిలో రైతు బంద్

ఏపీకి మూడు రాజధానులని సీఎం జగన్ ప్రకటనపై రాజధాని రైతులు ఆందోళనకి దిగారు. నేడు రాజధానిలో 29 గ్రామాల్లో బంద్‌కు రైతులు బంద్ పాటిస్తున్నారు. రైతులు, కూలీలు వెలగపూడిలో రిలే

Read more

3 రాజధానుల ప్రతిపాదనలపై రైతుల ఆందోళన

ఏపీ రాజధాని అమరావతి మార్పుపై కొనసాగుతున్న గందరగోళాననికి సీఎం జగన్ తెరదించిన సంగతి తెలిసిందే. ఏపీలో మూడు రాజధానాలు ఏర్పాటు కాబోతున్నాయని మంగళవారంలో అసెంబ్లీలో ప్రకటన చేశారు

Read more