అమృత్‌సర్‌లో ఘోర రైలు ప్రమాదం.. 50మంది మృతి !

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. నవరాత్రి వేడుకల్లో భాగంగా స్థానికులు జోదా ఫటక్‌ ప్రాంతంలోని రైలు పట్టాలకు సమీపంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Read more