తుఫాను బాధితులకి తక్షణ సాయం

ఫొని తుఫాన్ బాధితులకి తక్షణ సాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. బాధితుల ఖాతాలోని నేరు డబ్బు పంపించేందుకు ఏర్పాట్లు చేసుకొంది. ఇందుకోసం టెక్నాలజిని వాడుకోనుంది.

Read more