రైతుల రాజధాని పోరు.. నేతల హౌస్ అరెస్టులు ! 

ఏపీకి మూడు రాజధానుల వ్యవహారం రేపటి (డిసెంబర్ 27)తో తేలిపోనుంది. రేపు ఏపీ కేబినేట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే ఏపీకి మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోనున్నారు.

Read more