తొలి వన్డేలో భారత్ ఓటమి

ఆసీస్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. ఆసీస్ నిర్దేశించిన 375 పరుగుల చేధనలో టీమిండియా వికెట్లు కోల్పోయి 308 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్థిక్ పాండే 90, శిఖర్ ధావన్ 74  పరుగులతో రాణించారు. అయితే

Read more