బ్రేకింగ్ : రేపే అయోధ్య కేసు తుది తీర్పు

దశాబ్ధాలుగా నలుగుతున్న అయోధ్య రామజన్మ భూ వివాదంపై రేపు సుప్రీం తుది తీర్పుని వెలువరించనుంది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో

Read more

అయోధ్య తీర్పు : రాష్ట్రాలకి కేంద్రం అలర్ట్

దశాబ్ధాలుగా కొనసాగుతున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం అంశంపై దేశ అత్యన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు తుది తీర్పుని వెలువరించనుంది. సీజేఐ రంజన్‌ గొగొయి పదవీకాలం ఈ నెల 17తో ముగియనున్న

Read more

అయోధ్య కేసు : విచారణ పూర్తి.. ఇక తీర్పు మిగిలింది !

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గత 40 రోజులుగా అయోధ్య కేసుని రోజువారీ విచారణ చేపట్టిన విషయం

Read more

అయోధ్య కేసు విచారణలో హై డ్రామా

అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీం కోర్టులో మరికొద్దిసేపట్లో వాదనలు ముగియనున్నాయి. సాయంత్రం 5గంటలకి వరకు విచారణ జరగనుంది. ఆ తర్వాత తుది తీర్పు రావడమే తరువాయి.

Read more