బ్రేకింగ్ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి లైన్ క్లియర్

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. సుదీర్ఘంగా కొనసాగుతున్న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పుని వెలువరిస్తోంది. అయోధ్య వివాద స్థలాన్ని సుప్రీం హిందువులకి కేటాయిస్తూ తీర్పునిచ్చింది.

Read more