బ్రేకింగ్ : బాల సాయిబాబా కన్నుమూత

కర్నూలు బాల సాయిబాబా (59) కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో హైదరాబాద్ లోని విరించి ఆసుపత్రిలో చేరారు. ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Read more