బ్యాంకుల విలీనం.. జనం ఏం చేయాల్సి ఉంటుంది ?

దేశంలో ఆర్థిక మాంద్యం తాలూకూ ముందస్తు లక్షణాలు కళ్లముందు కదలాడుతున్నాయి. రాబోయే ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉద్దీపనలు ప్రకటిస్తోంది. తాజాగా బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలకు తెరతీసింది.

Read more