ఘనంగా ‘భీష్మ’ పూజా

నితిన్ హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వంలో ‘భీష్మ’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రష్మీక మందన కథానాయిక. మరో కథానాయికగా కీర్తి సురేష్ కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.

Read more