ల‌ష్క‌ర్ బోనాలు షురూ..

సికింద్రాబాద్ ఉజ్జ‌యినీ మ‌హంకాళీ బోనాలు ప్రారంభ‌మ‌య్యాయి. నేడు తెల్ల‌వారుజాము నుంచే భ‌క్తులు అమ్మ‌వారికి బోనాలు స‌మ‌ర్పించారు. అమ్మవారికి తొలిబోనం మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ దంప‌తులు స‌మ‌ర్పించారు. ల‌ష్క‌ర్

Read more