ధవళేశ్వరానికి కొట్టుకొచ్చిన 2 మృతదేహాలు

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద 70మందితో ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ బోటు ప్రమాదానికి సంబంధించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Read more