రెండో టెస్టుకు భారతజట్టు.. ఇదే !

శనివారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే రెండో టెస్టుకు బీసీసీఐ తుది జట్టు ప్రకటించింది. మొత్తం మూడు మార్పులని చేశారు. ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఓపెనర్‌ పృథ్వీషాను తొలగించింది. మయాంక్‌కు

Read more