కేంద్ర‌మంత్రిని క‌లిసిన ఎంపీ క‌విత‌

కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజును ఎంపీ క‌విత క‌లిసారు. నిజామాబాద్ జిల్లాలోని జ‌క్రాన్ ప‌ల్లిలో విమానాశ్ర‌యం ఏర్పాటు చేయాల‌ని ఎంపీ క‌విత కేంద్ర‌మంత్రిని కోరారు.

Read more