ఇంగ్లీష్ మీడియం జీవోలో మార్పులు

ప్రభుత్వం పాఠశాలలు అన్నింటిలోనూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలొచ్చినా.. సీఎం జగన్ వెనక్కు తగ్గలేదు.

Read more