ముందస్తు పై ప్రకటన చేసిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుపై ప్రకటన చేశారు. కొంగ‌రక‌లాన్ వేదిక జరుగుతున్న టీఆర్ఎస్ ‘ప్ర‌గ‌తి నివేద‌న సభ’కు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

Read more