టీడీపీ బలం పెంచిన కాంగ్రెస్ మేనిఫెస్టో ?

ఐదు ప్రధానాంశాలతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. అధికారంలోకి రాగానే ‘ఏపీకి ప్రత్యేక హోదా’ ఇస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది.

Read more