ఏపీలో కరోనా విశ్వరూపం

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజూకి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే 75 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 25కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 20, కర్నూలులో 15, కృష్ణాలో 5,

Read more