దేశంలో 95 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. మునుపటితో పోలిస్తే చాలా తక్కువ కేసులే  నమోదవుతున్నాయ్. అయితే కరోనా తిరిగి విజృంభించే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Read more