కరోనా ఎప్పటికీ ఉండిపోతుంది.. కానీ ప్రమాదం కాదు !

కరోనా మహమ్మారి అంతం ఎప్పుడు ? బహుశా.. ఉండకపోవచ్చు. ఎప్పటికీ ఉండిపోయే వైరస్ లా కరోనా మారవచ్చు. రానున్న రోజుల్లో ఇది స్థానికంగా ఎప్పటికీ ఉండిపోయే (Endemic)

Read more

డేంజర్ వేరియెంట్ల జాడ లేదు

కరోనా ముప్పు ఇంకా తొలగలేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్త వేరియంట్లు వెలుగు చూస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రమాదకరంగా భావిస్తోన్న Mu,

Read more

రోజుకు 3 లక్షల టీకాలు

భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయం, వైద్యారోగ్యంపై ఆ శాఖల ఉన్నతాధికారులతో ఆదివారం సీఎం కేసీఆర్

Read more

భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే.. తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 30 వేల దిగువకు కొత్త కేసులు చేరడం కాస్త ఊరటనిస్తోంది. ఇక మరణాలు మాత్రం 300కుపైనే నమోదయ్యాయి. గడిచిన

Read more

కరోనా డెత్ సర్టిఫికెట్స్.. గైడ్ లైన్స్ ఏవీ ?

కరోనాతో మరణించినట్టు ధ్రువీకరణ పత్రాల జారీ విషయమై ఇంకా మార్గదర్శకాలు ఖరారు చేయనందుకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనిపై ఈ నెల 11లోగా అమలు

Read more

మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గినట్టే.. తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,593 మంది కొత్తగా వైరస్‌ బారినపడ్డారు. తాజా కేసుల్లో 64.6శాతం

Read more

డేంజర్ : R-ఫ్యాక్టర్‌ పెరుగుతోంది

దేశంలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయి. కరోనా ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి వేగాన్ని తెలియజెప్పే ఆర్‌-ఫ్యాక్టర్‌ (రీ ప్రొడక్షన్‌ రేట్‌) దేశంలో క్రమేపీ పెరుగుతోంది. కొవిడ్‌ బారిన పడిన

Read more

భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు !

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 30,093 కొత్త కేసులు నమోదు

Read more

థర్డ్‌ వేవ్‌ ప్రారంభంలో ఉన్నాం.. WHO హెచ్చరిక !

కరోనా థర్డ్ వేవ్ ఉదృతిపై డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. దురదృష్టవశాత్తు మనమిప్పుడు థర్డ్‌ వేవ్‌ ప్రారంభంలో ఉన్నామంటూ హెచ్చరించారు. వైరస్‌ నిరంతరం రూపాంతరం చెందుతుండటంతో

Read more

థర్డ్ వేవ్ పై ప్రధాని హెచ్చరిక

కరోనా వేరియంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎంజాయ్ చేసే సమయం కాదని ప్రధాని మోడీ హెచ్చరించారు. ఇటీవలకాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో..ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో

Read more