ప్ర‌ధాని ఉప‌న్యాసం బ‌హిష్క‌రించే యోచ‌న‌..!!

ఢిల్లీలో వ‌రుస భేటీల‌తో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఆదివారం నీతిఆయోగ్ స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు ఇప్ప‌టికే ఢిల్లీ చేరుకున్న చంద్ర‌బాబు నాయుడు ఎన్డీఏ యేత‌ర ముఖ్య‌మంత్రుల‌తో ఏపీ భ‌వ‌న్ లో

Read more

ఢిల్లీలో చంద్ర‌బాబు.. ఆ ముగ్గురితో కీల‌క భేటీ.. !!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. రేపు రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో జ‌రిగే నీతిఅయోగ్ 4వ పాల‌క‌మండ‌లి స‌మావేశంలో ఆయ‌న పాల్గొంటారు. ఢిల్లీ ఎయిర్

Read more

హ‌స్తిన చేరిన తెలుగు రాజ‌కీయాలు..!

అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్, ఇటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రల రాజ‌కీయాలు ఇప్పుడు హ‌స్తిన‌కు చేరాయి. వివిధ పార్టీల కీల‌క భేటీల‌న్నీ ఢిల్లీలోనే జ‌రుగుతున్నాయి. ఈ రెండు మూడు

Read more

కాళేశ్వ‌రానికి లైన్ క్లియ‌ర్..

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు ఇక లైన్ క్లియ‌ర్ అయింది. ఇప్ప‌టికే అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులతో పాటు ఇత‌ర అనుమ‌తులు ల‌భించాయి. శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న

Read more

ఢిల్లీలో వైభ‌వంగా యాదాద్రి ల‌క్ష్మీ నార‌సింహుడి క‌ళ్యాణం

తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్బంగా న్యూఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ లో యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ నర‌సింహ స్వామివారి క‌ళ్యాణం వైభ‌వోపేతంగా జ‌రిగింది. దేశంలో తెలంగాణ రాష్ట్రం

Read more

ఇ-టికెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లోని వాళ్లూ రైలెక్కొచ్చు..!!

నిరీక్షణ జాబితాలో ఉన్న ప్రయాణికుల వద్ద ఇ-టికెట్లు ఉన్నప్పటికీ రైలు ఎక్కొచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది. టికెట్‌ బుక్‌ చేసుకున్న బెర్త్‌లలోని ప్రయాణికులు హాజరుకానప్పుడు ఆ బెర్త్‌లను వెయిటింగ్‌

Read more

బీసీల‌పై వైసీపీ రెండు ప్రైవేట్ బిల్స్ .. !

బీసీల హక్కులను పరిరక్షిచేందుకు, రాజ్యాంగబద్దత కల్పించేందుకు ఈరోజు రాజ్యసభలో రెండు ప్రైవేట్ మెంబెర్ బిల్స్ ప్రవేశ పెట్టారు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి. 2014 లోకసభ ఎన్నికల

Read more

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం… !

దాదాపు ఏడాది త‌రువాత పీఎం మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు క‌ల‌వ‌నున్నారు. ప్రధానితో చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఖరారైందని పీఎంవో వర్గాలు వెల్ల‌డించాయి. ఈనెల 12వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో

Read more

అవ‌మానం జ‌రిగిందంటూ లోక్ స‌భ‌లో క‌డ‌ప ఎంపీ ఫిర్యాదు..!

క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి త‌న‌కు అవ‌మానం జ‌రిగిందంటూ లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్ర మ‌హాజ‌న్ క‌కు పిర్యాదు చేశారు ఆయ‌న‌. క‌డ‌ప‌లో జ‌రిగిన జ‌న్మ‌భూమి

Read more

ఇలా కూడా దేశ‌భ‌క్తిని చాటుకోవ‌చ్చ‌ని చూపిన క్రీడాకారిణి..

అర్జున అవార్డ్ గ్ర‌హీత‌, విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ త‌న దేశ‌భ‌క్త‌ని చాటుకున్నారు. దేశం కోసం ప్రాణాల‌ను ప‌ణంగా పెడుతున్న సైనికుల‌కోసం ఒక మంచి ప‌ని చేసి

Read more