కేంద్ర‌మంత్రిని క‌లిసిన ఎంపీ క‌విత‌

కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజును ఎంపీ క‌విత క‌లిసారు. నిజామాబాద్ జిల్లాలోని జ‌క్రాన్ ప‌ల్లిలో విమానాశ్ర‌యం ఏర్పాటు చేయాల‌ని ఎంపీ క‌విత కేంద్ర‌మంత్రిని కోరారు.

Read more

ఆ విష‌యాన్ని పీఆర్ఓల‌తో పంచుకున్న రాహుల్.. !!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో వార్ రూమ్ లో ప్రదేశ్ రిటర్నింగ్ అధికారులు (పిఆర్ఓ), అసిస్టెంట్ పిఆర్ఓలతో స‌మావేశం జ‌రిగింది. ఇటీవ‌ల ముగిసిన కాంగ్రెస్

Read more

హైకోర్టు విభ‌జ‌న‌పై స్పీడ్ పెంచిన‌ టీఆర్ఎస్… !

హైకోర్టు విభ‌జ‌నపై టీర్ఎస్ ప్ర‌భుత్వం స్పీడ్ పెంచింది. ఆ దిశ‌గా పోరాడాల‌ని టీఆర్ఎస్ ఎంపీల‌కు ఆపార్టీ దిశానిర్దేశం చేసింది. పార్ల‌మెంట్’లో తమ వాయిస్ గ‌ట్టిగా వినిపించేలా సిద్ధంగా

Read more

ఢిల్లీ: ఏపీ భ‌వ‌న్ లో కులం చిచ్చు…!!

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఏపీ భవన్ సాక్షిగా బయటపడ్డ కులోన్మాదం బ‌య‌ట‌ప‌డింది. అధికారుల మధ్యవాట్స్ అప్ వార్ జ‌రిగింది. దళిత, అగ్రవర్గాల అధికారులుగా చీలిపోయారు ఏపీ భ‌వ‌న్

Read more

వివాహం తర్వాత మహిళ త‌న మ‌తాన్ని కోల్పోతుందా…?

మ‌తాంత‌ర‌ వివాహం చేసుకున్నప్ప‌టికీ మహిళ తన సొంత మతాన్ని కోల్పోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆమె మతవిశ్వాసాలు భర్త మతంలో కలిసిపోతాయని ఏ చట్టమూ చెప్పలేదని పేర్కొంది.

Read more