ఢిల్లీ పేలుడు.. సీసీ పుటేజ్’లో నిందితులు !

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు ఘటన జరిగింది. ఈ పేలుడు నిందితులని పట్టుకొనే పనిలో పోలీసులున్నారు.

Read more