మండలి చైర్మన్‌గా గుత్తా ఏకగ్రీవం

తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ మండలి సమావేశాలు ప్రారంభం కాగానే గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ప్రకటించారు. అనంతరం ఛైర్మన్

Read more