అయోధ్య కేసు విచారణలో హై డ్రామా

అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీం కోర్టులో మరికొద్దిసేపట్లో వాదనలు ముగియనున్నాయి. సాయంత్రం 5గంటలకి వరకు విచారణ జరగనుంది. ఆ తర్వాత తుది తీర్పు రావడమే తరువాయి.

Read more