కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్.. కిషన్ రెడ్డి క్లారిటీ !

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పార్లమెంటులో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై కేంద్ర మంత్రి, తెలంగాణ భాజాపా సీనియర్ నేత కిషన్ రెడ్డి స్పందించారు.

Read more