ఆగస్టు 1 నుంచి ఏటీఎం విత్‌డ్రా ఛార్జీలు పెంపు

ఆదివారం (ఆగస్టు 1) నుంచి ఏటీఎం విత్‌డ్రా ఛార్జీలు పెరగనున్నాయి. అన్ని ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్థికేతర లావాదేవీలపై

Read more