జోహన్స్ బర్గ్ టెస్ట్ : భారత్ 187ఆలౌట్

జోహన్స్ బర్గ్ టెస్టులో టీమిండియా 187 పరుగులకే ఆలౌటయ్యింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (54), పుజారా (50) మిన‌హా మిగిలిన బ్యాట్స్ మెన్ వ‌చ్చిన వారు రాణించలేదు.

Read more