బాలుడి కిడ్నాప్.. సుఖాంతం !

మండపేటలో బాలుడి కిడ్నాప్‌ వ్యవహారం సుఖాంతమైంది. జషిత్‌ను జిల్లా ఎస్పీ నయీం అస్మి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. సోమవారం రాత్రి నాయనమ్మ పార్వతిపై దాడిచేసి దుండగులు

Read more