మావోస్టులతో టీడీపీ నేతలకు సంబంధాలు ?

మావోయిస్టులతో టీడీపీ నేతలకు సంబంధాలున్నాయన్న న్యూస్ కలకలం రేపుతోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోలు హత్య చేసిన సంగతి తెలిసిందే.

Read more