జల వివాదం : తెలంగాణకు షాక్ ఇచ్చిన కేంద్రం

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గోదావ‌రి యాజ‌మాన్య బోర్డుల పరిధుల‌ను ఖరారు చేస్తూ గెజిట్ల‌ను విడుద‌ల చేసింది.

Read more