ఆన్ లైన్ లో మహానాడు.. ఓ రికార్డ్ !

అమరావతిలో పసుపు పండగ ప్రారంభం అయింది. తెదేపా పెద్ద పండగలా భావించే ‘మహానాడు’ కార్యక్రమాన్ని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్ర కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

Read more