తెలంగాణ‌కు గురువు కేసీఆరే…!

కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ ఎంపీ క‌విత విమ‌ర్శ‌లు కురిపించారు. త‌మ‌కు సొల్లు క‌బుర్లు చెప్ప‌డం రాద‌ని, ప‌నిచేసుకుంటూ పోతామ‌ని ఆమె అన్నారు. తెలంగాణ తెచ్చాము కాబ‌ట్టే టీఆర్ఎస్

Read more

టీఆర్ఎస్ కు త‌ల‌నొప్పిగా మారిన డీఎస్ వ్య‌వ‌హారం…!!

నిజామాబాద్ టీఆర్ఎస్ లో గ్రూప్ వార్ మొద‌లైంది.. ఆ పార్టీ రాజ్య‌స‌భ సభ్యులు డి శ్రీ‌నివాస్ వ్య‌వ‌హారం జిల్లా టీఆర్ఎస్ లో పెద్ద దుమార‌మే రేపుతోంది. ఇప్ప‌టికే

Read more

ఎంపీ క‌విత చెప్పిన చిలుక క‌థ‌…!!

మాట‌ల‌తో మంత్ర‌ముగ్దుల్ని చేయ‌డంలో సీఎం కేసీఆర్ వార‌స‌త్వాన్ని పునికిపుచ్చుకున్నారు ఎంపీ క‌విత‌. ఎక్క‌డికెళ్లినా, ఏ స‌భ‌లో మాట్లాడినా అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా హిత‌బోధ చేసి కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్తేజ‌ప‌ర‌చ‌డంలో ఆమెకు

Read more

ప‌సుపు బోర్డు ఏర్పాటు చేయాలి..!

నాలుగేళ్లుగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా కేంద్రం ఉత్సాహం చూపించ‌డం లేద‌ని నిజామాబాద్ ఎంపీ క‌విత అన్నారు. సంవ‌త్స‌రం క్రితం ప‌సుపుబోర్డు ఏర్పాటుకు సంబంధించి

Read more

4శాతం రిజ్వ‌ర్వేష‌న్ అమ‌లు చేయాలి..!

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో కాచిగూడ -క‌రీంన‌గ‌ర్‌ ల మ‌ధ్య న‌డిచే పాసింజ‌ర్ రైలును కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయ‌ల్ జెండా ఊపి రిమోట్ ద్వారా రైలు

Read more

కేంద్రం ఇచ్చిందేమీలేదు…!!

రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి అంతా రాష్ట్ర ప్ర‌భుత్వ నిధుల‌తోనే చేస్తున్నామ‌ని టీఆర్ఎస్ ఎంపీ క‌విత అన్నారు. కొన్ని ప‌థ‌కాల‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం ఐదుశాతం కూడా నిధులు ఇవ్వ‌డం లేద‌ని

Read more

నిన్న మంత్రి కేటీఆర్..! ఇవాళ ఎంపీ క‌విత‌..!!

నిన్న కేటీఆర్, ఇవాళ ఎంపీ క‌విత తండ్రిని వెన‌కేసుకొచ్చారు. సీఎం కేసీఆర్ ప్ర‌ధానినుద్దేశించి వాడిన ప‌ద‌జాలం పెద్ద దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై బీజేపీ

Read more

కేంద్ర‌మంత్రిని క‌లిసిన ఎంపీ క‌విత‌

కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజును ఎంపీ క‌విత క‌లిసారు. నిజామాబాద్ జిల్లాలోని జ‌క్రాన్ ప‌ల్లిలో విమానాశ్ర‌యం ఏర్పాటు చేయాల‌ని ఎంపీ క‌విత కేంద్ర‌మంత్రిని కోరారు.

Read more