కేంద్ర మంత్రి పదవిపై బండి సంజయ్ మాట

తెలంగాణలో భాజాపా అనూహ్యంగా పుంజుకొంది. ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలని గెలుచుకొంది. నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, సింద్రాబాద్ లోక్ సభ స్థానాలను కమలం పార్టీ సొంతం చేసుకొంది.

Read more