వ‌రంగ‌ల్ జిల్లా ప్ర‌మాదంపై స్పందించిన ప‌వ‌న్..!

వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా కోటిలింగాల వ‌ద్ద జరిగిన ప్ర‌మాదంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. ప్ర‌మాదంలో కార్మికులు మ‌ర‌ణించ‌డంపై ఆయ‌న దిగ్బ్రాంతికి గుర‌య్యారు.

Read more