కరుణానిధిని పరామర్శించిన రజనీ

సూపర్ స్టార్ రజనీకాంత్ డెహ్రాడూన్‌ పర్యటనని ముగించుకొని చెన్నై చేరుకొన్నారు. వచ్చి రాగానే.. అనారోగ్యంతో కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే కురువృద్ధుడు కరుణానిధిని రజనీకాంత్‌ పరామర్శించారు.

Read more