కరోనాపై రంగం భవిష్యవాణి : మరిన్ని గడ్డు రోజులను ఎదుర్కోవాల్సి వస్తుంది

ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారు స్వర్ణలతను ఆవహించి భవిష్యవాణి వినిపించారు. ఎవరు చేసుకున్నది వారు అనుభవించక తప్పదన్నారు.

Read more