రైతన్నలకు సెల్యూట్‌ చేసిన రాష్ట్రపతి

రైతన్నలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సెల్యూట్ చేశారు. 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం భారత్‌ కట్టుబడిఉందని స్పష్టం చేశారు. దేశానికి

Read more