‘సాహో’ గేమ్ టీజర్ చూశారా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ కథానాయిక. సుజీత్ దర్శకుడు. దాదాపు రూ. 300కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది.

Read more