జూన్ వరకు విద్యా సంవత్సరం పొడగింపు

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు తెరచుకోనున్నాయి. మొదట 9వ తరగతి ఆపై తరగతులని తెరవనున్నారు. ఆ తర్వాత క్రమక్రమంగా అన్ని తరగులని తెరిచేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ

Read more

నవీన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

సరూర్ నగర్ చెరువు పడి మృతి చెందిన నవీన్ కుమార్ కుటుంబాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఈ ఉదయం అల్మాస్గూడలోని నవీన్ ఇంటికి మంత్రి వెళ్లారు.

Read more

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక !

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం అర్థరాత్రి అస్వస్థతకి గురయ్యారు. అర్థరాత్రి 12గంటల సమయంలో ఆమెకి ఛాతిలో నొప్పిరావడంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి

Read more