‘ప్ర‌గ‌తి నివేద‌న’కు ప‌క‌డ్బందీ భ‌ద్ర‌త‌.

సెప్టెంబ‌ర్ 2న జ‌రిగే ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తోంది టీఆర్ఎస్. స‌భా ఏర్పాట్ల బాధ్య‌త భుజానికెత్తుకున్న మంత్రి కేటీఆర్ ద‌గ్గ‌రుండి ఎప్ప‌టిక‌ప్పుడు ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Read more