మహా సముద్రం.. భావోద్వేగాల ప్రయాణం

అజయ్‌ భూపతి దర్శకత్వంలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులుగా నటించిన చిత్రం ‘మహాసముద్రం’. అను ఇమ్మానుయేల్‌, అదితిరావు హైదరీ కథానాయికలు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

Read more