సింధు బంగారు కలను నెరవేర్చుకుంటుందా ?

2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో తెలుగు తేజం పి.వి సింధు రజతం గెలుచుకుంది. తాజాగా టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం గెలిచింది. మరీ.. బంగారు కలను సింధు నెరవేర్చుకుంటుందా..

Read more