బాలు కన్నుమూత : ఫేక్ వార్తలపై చరణ్ ఆగ్రహం 

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి యావత్‌ సినీ, సంగీత ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. కరోనా సోకడంతో ఆగస్టు 5న ఎస్పీబీ చెన్నైలోనే ఎంజీఎం హెల్త్‌కేర్‌లో చేరారు.

Read more