శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 5గురు మృతి !

ఈ ఉదయం శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందస మండలం కొత్తపల్లి వంతెన వద్ద కారు అదుపుతప్పి పంట కాల్వలోకిదూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న

Read more