మైత్రీ ఇచ్చిన కాస్ట్లీ కారులో (గిఫ్ట్) గురు-శిష్యులు

టాలీవుడ్ లో ఉప్పెన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపించింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్-కృతిశెట్టి జంటగా నటించిన చిత్రమిది. మైత్రీ మూవీస్ నిర్మించింది.

Read more