బ్రేకింగ్ : రేపే అయోధ్య కేసు తుది తీర్పు

దశాబ్ధాలుగా నలుగుతున్న అయోధ్య రామజన్మ భూ వివాదంపై రేపు సుప్రీం తుది తీర్పుని వెలువరించనుంది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో

Read more